పుస్తకాల పరిచయ సభ
కస్తూరి మురళీకృష్ణ గారు రచించిన రెండు పుస్తకాల అవిష్కరణలు శ్రీకాకుళంలో జరుగుతున్నాయి. వాటికి మీకిదే మా సాదర ఆహ్వానం!
1. “తీవ్రవాదం”
పుస్తక ఆవిష్కరణ: హనుమంతు సాయిరాం (ఎన్ జీవో సంఘపు జిల్లా శాఖ అధ్యక్షుడు)
పుస్తక పరిచయం: కొంక్యాన వేణుగోపాల్ (శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు)
స్పందన: గుడిపాటి (పాలపిట్ట ప్రచురణలు ఎడిటర్)
2. “మైఖేల్ జాక్సన్”
పుస్తక ఆవిష్కరణ: యగళ్ల రామకృష్ణ (సీనియర్ పాఠకులు)
పుస్తక పరిచయం: అరుణ్ బవేరా (కవి, ఆంధ్రజ్యోతి ఉప సంపాదకులు)
స్పందన: కస్తూరి మురళీకృష్ణ (పై రెండు పుస్తకాల రచయిత)
సమయం: 13 సెప్టెంబర్, 2009 (ఆదివారం) ఉదయం పది గంటలకు
వేదిక: ప్రెస్ క్లబ్, ఎన్ టీ ఆర్ మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా, ఏడురోడ్ల జంక్షన్, శ్రీకాకుళం.
ప్రత్యేక ఆకర్షణ: పాలపిట్ట ప్రచురణలు ప్రత్యేక తగ్గింపు ధరలో అందివ్వనున్నారు.
మరిన్ని వివరాలకు నాకు (9989265444) లేదా సమీక్ష క్లబ్ కార్యదర్శి శ్రీలతకు (9989265454) లేదా బెందాళం కృష్ణారావుకు (9985431666) ఫోన్ చేయండి.